ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మందడం దీక్షా శిబిరం వద్ద రైతులను పరామర్శించిన చంద్రబాబు

ABN, First Publish Date - 2020-12-04T19:32:37+05:30

అమరావతి: మందడంలో రైతుల పోరాటానికి టీడీపీ అధినేత చంద్రబాబు మద్దతు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: మందడంలో రైతుల పోరాటానికి టీడీపీ అధినేత చంద్రబాబు మద్దతు తెలిపారు. అసెంబ్లీ నుంచి వెళ్తూ మందడం దీక్షా శిబిరం వద్ద రైతులను చంద్రబాబు పరామర్శించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. న్యాయమే విజయం సాధిస్తుందన్నారు. వైసీపీ ప్రభుత్వం రైతులను ఇబ్బందిపెడుతోందన్నారు. కొంతమంది పోలీసులు కావాలని ఇబ్బందిపెడుతున్నారని చంద్రబాబు పేర్కొన్నారు.

Updated Date - 2020-12-04T19:32:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising