ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్ ఏడాది పాలనపై మండిపడ్డ చంద్రబాబు

ABN, First Publish Date - 2020-06-02T00:48:17+05:30

వైసీపీ ప్రభుత్వం ఏడాది పాలనలో అందరికీ వేదననే మిగిలిందని ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. చేతకానితనం, మోసపూరిత మనస్తత్వం, మొండితనం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: వైసీపీ ప్రభుత్వం ఏడాది పాలనలో అందరికీ వేదననే మిగిలిందని ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. చేతకానితనం, మోసపూరిత మనస్తత్వం, మొండితనం, నా మాటే చెల్లాలనే మూర్ఖత్వంలో కలగలిసినదే వైసీపీ ఏడాది పాలన అని ఆయన ట్వీట్ చేశారు. అన్నివర్గాల వారినీ మోసం చేసారని, దారుణంగా వేధించారని మండిపడ్డారు. వైసీపీ చేసిన మోసానికి బీసీలు స్థానిక ఎన్నికల్లో ఏకంగా 10 శాతం రిజర్వేషన్లను పోగొట్టుకున్నారని చెప్పారు. బడుగు వర్గాలకు నామినేటెడ్ పదవులు ఇవ్వకపోగా గౌరవప్రదమైన పదవుల్లో ఉన్నవారిని అవమానిస్తున్నారని దుయ్యబట్టారు. మండలి చైర్మన్ షరీఫ్, డాక్టర్ సుధాకర్‌ల ఘటనలే ఇందుకు నిదర్శనమని చంద్రబాబు పేర్కొన్నారు.

Updated Date - 2020-06-02T00:48:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising