ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీచర్లను కాపలా పెట్టించి మరీ ప్రభుత్వం మద్యం అమ్మింది: చంద్రబాబు

ABN, First Publish Date - 2020-05-30T20:05:41+05:30

అమరావతి: సంపూర్ణ మద్య నిషేధానికి 45 రోజుల లాక్‌డౌన్ కాలం సరైనదని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: సంపూర్ణ మద్య నిషేధానికి 45 రోజుల లాక్‌డౌన్ కాలం సరైనదని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. కానీ వైసీపీ ప్రభుత్వం చదువు చెప్పే టీచర్లను మద్యం షాపుల ముందు కాపలా పెట్టించి మరీ మద్యాన్ని అమ్మిందని ట్విట్టర్ వేదికగా విమర్శించారు. ప్రభుత్వ దిగజారుడుతనానికి ఇంతకన్నా నిదర్శనం ఏముంటుందని చంద్రబాబు ప్రశ్నించారు. 


Updated Date - 2020-05-30T20:05:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising