ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చిత్తూరు జిల్లా టీడీపీ నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్‌

ABN, First Publish Date - 2020-09-23T01:44:35+05:30

చిత్తూరు జిల్లా టీడీపీ నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: అన్యమతస్థుడైన సీఎం జగన్‌ డిక్లరేషన్‌ ఇస్తే తప్పేంటి? అని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. జగన్‌ డిక్లరేషన్‌ కోసం పట్టుబట్టాలని టీడీపీ నేతలతో చంద్రబాబు చెప్పారు. ఇవాళ చిత్తూరు జిల్లా టీడీపీ నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. డిక్లరేషన్‌ ఇచ్చాకే తిరుమల ఆలయంలో జగన్‌ అడుగుపెట్టాలన్నారు. బ్రహ్మోత్సవాల్లో ఒంటరిగా పట్టువస్త్రాలిస్తే రాష్ట్రానికే అరిష్టమన్నారు. అన్యమత ఆచారాలను సీఎం జగన్‌ కించపరచరాదని సూచించారు. రేపు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అన్నిచోట్ల నిరసనలు తెలపాలన్నారు. రాష్ట్రాన్ని అగ్నిగుండంగా చేయాలని వైసీపీ నేతలు చూస్తున్నారని పేర్కొన్నారు. 

Updated Date - 2020-09-23T01:44:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising