ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీపీ కార్యకర్తలపై దాడులను ఖండించిన చంద్రబాబు

ABN, First Publish Date - 2020-06-02T00:08:39+05:30

టీడీపీ కార్యకర్తలపై దాడులను ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఖండించారు. పొన్నూరు, మంత్రాలయం నియోజకవర్గాల్లో టీడీపీ కార్యకర్తలపై పాశవికంగా దాడులు చేశారని ఆయన మండిపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: టీడీపీ కార్యకర్తలపై దాడులను ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఖండించారు. పొన్నూరు, మంత్రాలయం నియోజకవర్గాల్లో టీడీపీ కార్యకర్తలపై పాశవికంగా దాడులు చేశారని ఆయన మండిపడ్డారు. మహిళలపైనా వైసీపీ అరాచకశక్తులు దాడులకు తెగబడ్డాయని, ఏడాదిగా బీసీలు, దళితులపై దాడులు శృతిమించిపోయాయని తెలిపారు. డీజీపీ గౌతమ్ సవాంగ్ తక్షణమే స్పందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. టీడీపీ కార్యకర్తల ఆస్తుల్ని ధ్వంసం చేస్తున్నారని, భూములు సాగు చేసుకోనివ్వకుండా అడ్డుపడుతున్నారని చంద్రబాబు దుయ్యబట్టారు.

Updated Date - 2020-06-02T00:08:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising