ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చలో పత్తికొండ ఉద్రిక్తం

ABN, First Publish Date - 2020-09-25T08:13:50+05:30

కర్నూలు జిల్లా పత్తికొండలో ఆంజనేయస్వామి విగ్రహం ధ్వంసమైన ఘటనను నిరసిస్తూ బీజేపీ, జనసేన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పత్తికొండ, సెప్టెంబరు 24: కర్నూలు జిల్లా పత్తికొండలో ఆంజనేయస్వామి విగ్రహం ధ్వంసమైన ఘటనను నిరసిస్తూ బీజేపీ, జనసేన గురువారం చేపట్టిన చలో పత్తికొండ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. ఆందోళనకు సిద్ధమవుతున్న జనసేన నాయకులను, బీజేపీనేత రంగాగౌడ్‌ నాయకత్వంలోని ర్యాలీని పోలీసులు అడ్డుకొన్నారు.

కాగా, తూర్పుగోదావరి జిల్లా మండపేటలో యేసుక్రీస్తు, మేరీమాత విగ్రహాలు ధ్వంసం చేసిన ఘటనతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.


Updated Date - 2020-09-25T08:13:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising