ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్‌గా మరియకుమార్‌రెడ్డి

ABN, First Publish Date - 2020-05-29T07:50:49+05:30

ఆంధ్రప్రదేశ్‌ బయో డైవర్సిటీ బోర్డు(జీవ వైవిధ్య మండలి)కి కొత్త పాలకవర్గాన్ని పునర్నియమిస్తూ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, మే 28(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ బయో డైవర్సిటీ బోర్డు(జీవ వైవిధ్య మండలి)కి కొత్త పాలకవర్గాన్ని పునర్నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. బోర్డు చైర్మన్‌గా ఐసీఏఆర్‌ విశ్రాంత శాస్త్రవేత్త బండి మరియకుమార్‌రెడ్డిని నియమించారు. సభ్యులుగా అటవీ, పశుసంవర్ధక, వ్యవసాయ, పురపాలకశాఖల కార్యదర్శులు, బోర్డు ఎక్స్‌ అఫీషియో సభ్యుడిగా అటవీశాఖ ముఖ్య సంరక్షణాధికారి ఉంటారు.

Updated Date - 2020-05-29T07:50:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising