ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్‌ అక్రమాస్తుల కేసుల్లో.. శ్రీలక్ష్మి క్వాష్‌ పిటిషన్‌ సీజే బెంచ్‌కు బదిలీ

ABN, First Publish Date - 2020-12-01T09:41:44+05:30

జగన్‌ అక్రమాస్తుల కేసుల్లో.. శ్రీలక్ష్మి క్వాష్‌ పిటిషన్‌ సీజే బెంచ్‌కు బదిలీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, నవంబరు 30(ఆంధ్రజ్యోతి): జగన్‌ అక్రమాస్తుల కేసుల్లో సీబీఐ దాఖలుచేసిన అదనపు చార్జిషీటులో తన పేరు చేర్చడాన్ని సవాల్‌ చేస్తూ అప్పటి గనులశాఖ ముఖ్యకార్యదర్శి వై.శ్రీలక్ష్మి దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌ సోమవారం హైకోర్టులో విచారణకు వచ్చింది. దీనిని పరిశీలించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ ఈ కేసులో అప్పటి రాష్ట్ర మంత్రి ధర్మాన ప్రసాదరావు నిందితుడిగా ఉన్నట్టు గుర్తించారు. రాజకీయ నాయకులపై ఉన్న కేసులను సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేస్తున్నందున, ఈ కేసును బదిలీ చేసేందుకు సీజేకు నివేదించాలని రిజిస్ర్టీని జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ ఆదేశించారు.

Updated Date - 2020-12-01T09:41:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising