ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శాంతి లాల్ అండ్ సన్స్ జ్యుయలరీస్‌పై సీబీఐ కేసు నమోదు

ABN, First Publish Date - 2020-09-24T20:13:27+05:30

నెల్లూరు: నెల్లూరు దర్గామిట్టలోని సిండికేట్ బ్యాంక్‌కి రూ.70కోట్ల మేర టోకరా వేసిన శాంతి లాల్ అండ్ సన్స్ జ్యుయలరీస్‌పై సీబీఐ కేసు నమోదు చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు: నెల్లూరు దర్గామిట్టలోని సిండికేట్ బ్యాంక్‌కి రూ.70కోట్ల మేర టోకరా వేసిన శాంతి లాల్ అండ్ సన్స్ జ్యుయలరీస్‌పై సీబీఐ కేసు నమోదు చేసింది. బ్యాంకుని మోసం చేసి శాంతి లాల్ జ్యులరీస్ యాజమాన్యం భారీగా లోన్లు తీసుకుంది. బ్యాంక్ అధికారులు సీబీఐని ఆశ్రయించింది. జ్యులరీస్ యాజమాన్యంపై చీటింగ్, కుట్ర  కోణంలో చెన్నై సీబీఐ కేసు నమోదు చేసింది. నిందితులుగా శాంతిలాల్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు అయిదుగురు ఉన్నారు.

Updated Date - 2020-09-24T20:13:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising