ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ వేగవంతం

ABN, First Publish Date - 2020-09-24T17:02:13+05:30

కడప: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ అధికారులు విచారణను వేగవంతం చేశారు. జిల్లాలో మూడు బృందాలుగా విడిపోయి విచారణను కొనసాగిస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ అధికారులు విచారణను వేగవంతం చేశారు. జిల్లాలో మూడు బృందాలుగా విడిపోయి విచారణను కొనసాగిస్తున్నారు. కడప సెంట్రల్ జైలులో గెస్ట్ హౌస్ కేంద్రంగా సీబీఐ విచారణ కొనసాగుతోంది. పులివెందులకు చెందిన మున్నా దంపతులు, బిట్టూ అనే హిజ్రా, మరో నలుగురు వ్యక్తులు సీబీఐ విచారణకు హాజరయ్యారు. నిన్న మున్నాకు చెందిన బ్యాంకులో 48 లక్షల నగదు, 25 తులాలు బంగారం, 20 లక్షల  ఫిక్స్‌డ్ డిపాజిట్లను సీబీఐ బృందం విచారిస్తోంది.

Updated Date - 2020-09-24T17:02:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising