ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా ప్రచారంపై కేసు నమోదు

ABN, First Publish Date - 2020-03-27T09:06:27+05:30

ఆరోగ్యంగా ఉన్న యువకుడికి కరోనా వచ్చినట్లు సోషల్‌ మీడియాలో ప్రచారం చేసిన ఘటనపై చిత్తూరు జిల్లా పలమనేరులో కేసు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పలమనేరు రూరల్‌, మార్చి 26 : ఆరోగ్యంగా ఉన్న యువకుడికి కరోనా వచ్చినట్లు సోషల్‌ మీడియాలో ప్రచారం చేసిన ఘటనపై చిత్తూరు జిల్లా పలమనేరులో కేసు నమోదైంది. సీఐ శ్రీధర్‌ కథనం మేరకు... పలమనేరుకు చెందిన ఓ వ్యాపారి కుమారుడు దుబాయ్‌ నుంచి ఈ నెల 15న వచ్చాడు. వైద్య సిబ్బంది అతడికి పరీక్షలు నిర్వహించి కరోనా లక్షణాలు లేవని నిర్ధారించారు. 14 రోజుల పాటు ఇంటినుంచి బయటకు రాకూడదని సూచించడంతో అతడు ఇంటికే పరిమితమయ్యాడు. అయితే ఆ యువకుడికి కరోనా పాజిటివ్‌ వచ్చిందని, తిరుపతి రుయాలో చికిత్స పొందుతున్నాడని బుధవారం సోషల్‌ మీడియాలో వార్తలొచ్చాయి. దీంతో ఆ  వ్యాపారి గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తప్పుడు ప్రచారానికి కారకులైన గంగవరం మండలం కొత్తపల్లెకు చెందిన పలువురిపై కేసులు నమోదయ్యాయి. 


Updated Date - 2020-03-27T09:06:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising