ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీలో ఏడుకు చేరిన కరోనా పాజిటివ్ కేసులు.. తాజాగా విశాఖలో నమోదు

ABN, First Publish Date - 2020-03-24T03:20:26+05:30

ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏడుకు చేరింది. తాజాగా విశాఖలో మరో పాజిటివ్ కేసు నమోదు అయింది. ఇంగ్లండ్ నుంచి వచ్చిన 25 ఏళ్ల యువకుడికి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏడుకు చేరింది. తాజాగా విశాఖలో మరో పాజిటివ్ కేసు నమోదు అయింది. ఇంగ్లండ్ నుంచి వచ్చిన 25 ఏళ్ల యువకుడికి కరోనా పాజిటివ్‌గా వైద్యులు నిర్ధారించారు. యువకుడి రక్త నమూనాలకు పరీక్షలు నిర్వహించడంతో పాజిటివ్‌గా ఉంది. కరోనా లక్షణాలతో రాష్ట్రవ్యాప్తంగా సోమవారం ఒక్క రోజే 15 మంది కరోనా లక్షణాలతో ఆస్పత్రుల్లో చేరారు. వీళ్ల శాంపిల్స్‌ను పుణే ల్యాబ్‌కు పంపారు. వీటికి సంబంధించిన నివేదిక కోసం వైద్యులు ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకూ 177 మందికి పరీక్షలు నిర్వహించారు. వీళ్లలో 168 మందికి నెగిటివ్ అని తేలింది. మరో ఏడుగురి నివేదికలు రావాల్సి ఉంది. 

Updated Date - 2020-03-24T03:20:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising