ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భూకబ్జాల కోసమే విశాఖలో రాజధాని ప్రకటన: బండారు

ABN, First Publish Date - 2020-07-04T23:55:22+05:30

భూకబ్జాల కోసమే విశాఖలో రాజధాని ప్రకటన: బండారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణమూర్తి విమర్శలు గుప్పించారు. ఆర్థిక రాజధాని ముద్దు.. రాజకీయ రాజధాని విశాఖవాసులు వద్దంటున్నారని బండారు సత్యనారాయణమూర్తి తెలిపారు. జగన్ రెడ్డి, విజయసాయిరెడ్డి భూముల విలువ పెంచుకోవడం కోసమే రాజధాని పేరుతో విశాఖపై వాలుతున్నారని బండారు సత్యనారాయణమూర్తి విమర్శించారు. విజయసాయిరెడ్డి విశాఖలో తిష్టవేశాక వేల ఎకరాలు కబ్జా అయ్యాయని బండారు ఆరోపించారు. ఆరోగ్య సేతు యాప్‌ రూపొందించిన శైలేజ్‌ స్థలాన్ని కూడా కబ్జా చేసేందుకు ప్రయత్నించారని బండారు ఆరోపించారు. ఉత్తరాంధ్రపై ప్రేమ కాదని.. భూకబ్జాల కోసమే విశాఖలో రాజధాని ప్రకటన చేశారని బండారు సత్యనారాయణమూర్తి విమర్శించారు.

Updated Date - 2020-07-04T23:55:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising