ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచటం సమంజసమే: వడ్డే శోభనాద్రీశ్వరరావు

ABN, First Publish Date - 2020-05-13T23:20:23+05:30

పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచటం సమంజసమేనని మాజీమంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు స్పష్టం చేశారు. సంగమేశ్వరం నుంచి ఎత్తిపోతల ద్వారా పోతిరెడ్డిపాడు మెయిన్ కెనాల్‌లోకి నీటిని ఎత్తిపోసి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచటం సమంజసమేనని మాజీమంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు స్పష్టం చేశారు. సంగమేశ్వరం నుంచి ఎత్తిపోతల ద్వారా పోతిరెడ్డిపాడు మెయిన్ కెనాల్‌లోకి నీటిని ఎత్తిపోసి గాలేరు-నగరి ఎస్.ఆర్.బి.సి.కాల్వలకు నీరందింటానికే ఈ జీవో దోహదపడుతుందని చెప్పారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి కాల్వలకు సరఫరాయ్యేందుకు నీటిని సామర్థ్యాన్ని పెంచాల్సి ఉందన్నారు. రాష్ట్ర విభజన చట్టాన్ని అనుసరించి ముందుగా కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డుకు పలు అంశాలపై ప్రతిపాదనలు పంపి పర్మిషన్ పొందాలని చెప్పారు. ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తప్పుకాదని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు ఏ మాత్రం భంగం కలగదని ఏపీ ఇరిగేషన్ శాఖ  మంత్రి ప్రకటించారని గుర్తుచేశారు. తెలంగాణ నేతలు, విశ్రాంత ఇరిగేషన్ ఇంజనీర్స్ కూడా ఏపీ ప్రభుత్వ జీవోను వ్యతిరేకిస్తూ ప్రకటనలు చేస్తున్నారని వడ్డే శోభనాద్రీశ్వరరావు తప్పుబట్టారు.

Updated Date - 2020-05-13T23:20:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising