ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దళిత యువకులపై వైసీపీ నేతల దాడి

ABN, First Publish Date - 2020-09-14T08:13:47+05:30

ట్రాక్టర్‌ను అడ్డు తీయాలని కోరిన దళిత యువకులను ‘మాకే ఎదురు చెబుతారా...?’

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వినుకొండ టౌన్‌, సెప్టెంబరు 13: ట్రాక్టర్‌ను అడ్డు తీయాలని కోరిన దళిత యువకులను ‘మాకే ఎదురు చెబుతారా...?’ అంటూ వైసీపీ నాయకులు దాడి చేసిన ఘటన గుంటూరు జిల్లా వినుకొండ మండలం నరగాయపాలెంలో జరిగింది. ఎస్సీ కాలనీకి చెందిన పెద్దేటి బాబు, పెద్దేటి కోటిరత్నం శనివారం దారికి అడ్డుగా ఉన్న ట్రాక్టర్‌ను పక్కకు తీయాలని కోరారు.


దీంతో ఆగ్రహించిన వైసీపీ నాయకులు మాలపాటి గోవిందురెడ్డి, బాలిరెడ్డిలు ‘మమ్మల్నే ప్రశ్నిస్తావా’ అంటూ మరికొందరితో కలిసి దళిత యువకులపై దాడి చేశారు. ఈ ఘటనలో పెద్దేటి బాబు, కోటిరత్నంలకు గాయాలు కాగా వినుకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.  బాబు ఫిర్యాదు మేరకు మొత్తం ఆరుగురిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. 

Updated Date - 2020-09-14T08:13:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising