ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేంద్ర బృందాలను పంపాలి: కాల్వ

ABN, First Publish Date - 2020-04-28T10:18:58+05:30

‘‘సీఎం జగన్‌, వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు రాష్ట్రాన్ని ఏం చేస్తారోనని భయంగా ఉంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, విజయవాడ, ఏప్రిల్‌ 27(ఆంధ్రజ్యోతి):‘‘సీఎం జగన్‌, వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు రాష్ట్రాన్ని ఏం చేస్తారోనని భయంగా ఉంది. రాష్ట్రంలో కరోనా కేసుల సమీక్షకు కేంద్రం ప్రత్యేక బృందాలను పంపాలి. కరోనా కేసులు పెరగడానికి కారకులెవరో తేల్చాలి. లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘించిన వైసీపీ నేతలపై జగన్‌ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో చెప్పాలి. జగన్‌ అసమర్థత వల్లే కరోనా కేసులు పెరిగాయి’’ అని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ట్వీట్‌ చేశారు.

Updated Date - 2020-04-28T10:18:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising