ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక నిర్వహణపై నివేదిక సమర్పించిన కాగ్

ABN, First Publish Date - 2020-06-18T23:39:54+05:30

2017-18 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక నిర్వహణపై కాగ్ నివేదిక సమర్పించింది. రాష్ట్ర స్థూల ఉత్పత్తి 2017-18కి 8,03,873 కోట్లుగా ఉందని కంప్ట్రోలర్ ఆడిట్ జనరల్ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: 2017-18 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక నిర్వహణపై కాగ్ నివేదిక సమర్పించింది. రాష్ట్ర స్థూల ఉత్పత్తి 2017-18కి 8,03,873 కోట్లుగా ఉందని కంప్ట్రోలర్ ఆడిట్ జనరల్ తెలిపారు. 2017-18లో రెవెన్యూ రాబడి జీఎస్డీపీలో 1,05,062 కోట్లుగా( 13.7 శాతం) ఉందని, అంతకుముందుటేడుకన్నా 6 వేల 78 కోట్ల రూపాయల మేర పెరిగిందని కాగ్ నివేదికలో పేర్కొంది. 2016-17తో పోలిస్తే రెవన్యూ వ్యయం కూడా 1,21,214 పెరిగిందని కాగ్ తెలిపింది.

Updated Date - 2020-06-18T23:39:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising