ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడే కేబినెట్‌ భేటీ

ABN, First Publish Date - 2020-03-27T07:40:00+05:30

రోనా కారణంగా అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించే అవకాశం లేకపోవడంతో ఆర్డినెన్స్‌ ద్వారా 2020-21 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ను అమల్లోకి తేవాలని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • బడ్జెట్‌ ఆర్డినెన్స్‌కు ఆమోదం

అమరావతి, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): కరోనా కారణంగా అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించే అవకాశం లేకపోవడంతో ఆర్డినెన్స్‌ ద్వారా 2020-21 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ను అమల్లోకి తేవాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించిది. సదరు ఆర్డినెన్స్‌కు ఆమోదం తెలిపేందుకు శుక్రవారం సచివాలయంలో సీఎం జగన్మోహన్‌రెడ్డి అధ్యక్షత రాష్ట్ర మంత్రిమండలి సమావేశం కానుంది. దానిపై ఆమోదముద్ర వేశాక గవర్నర్‌కు పంపనున్నారు. ఆయన ఆమోదం తెలిపితే ఆర్డినెన్స్‌ ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వస్తుంది. దీనివల్ల అన్ని రకాల ప్రభుత్వ చెల్లింపులకు ఆస్కారం ఉంటుంది. 12 నెలల ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లో 3 నెలలకు అంటే ఏప్రిల్‌ 1 నుంచి జూన్‌ 30 వరకు ఆమోదం తీసుకునేలా ఆర్డినెన్స్‌ సిద్ధం చేయనున్నారు. 



Updated Date - 2020-03-27T07:40:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising