ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్‌, విజయసాయిని ప్రశ్నించిన బుద్దా వెంకన్న

ABN, First Publish Date - 2020-09-30T00:17:43+05:30

జగన్‌, విజయసాయిని ప్రశ్నించిన బుద్దా వెంకన్న

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు సీఎం జగన్‌రెడ్డికి, ఎంపీ విజయసాయిరెడ్డికి లేదని టీడీపీ నేత బుద్దా వెంకన్న హెచ్చరించారు. 850 ముఖ్యమైన పదవులు మీ జాతి వారికి ఇచ్చుకున్నప్పుడు బీసీలు గుర్తురాలేదా? అని ప్రశ్నించారు. సజ్జలరెడ్డి, విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డికి పదవులు పంచినప్పుడు బీసీలపై ప్రేమ ఎక్కడికి పోయిందని నిలదీశారు. బీసీ నామినేటెడ్ పోస్టుల భర్తీ కోసం మీ జాతి నాయకులు సమావేశం పెట్టుకున్నప్పుడు బీసీలపై మమకారం ఎక్కడికి పోయింది? అని  బుద్దా వెంకన్న ప్రశ్నించారు. 

Updated Date - 2020-09-30T00:17:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising