ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సజ్జల స్థాయికి మించి మాట్లాడ్తున్నారు: బుద్దా

ABN, First Publish Date - 2020-02-20T00:31:32+05:30

ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్థాయికి మించి మాట్లాడ్తున్నారని టీడీపీ నేత బుద్దా వెంకన్న అన్నారు. రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టడంలో జగన్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్థాయికి మించి మాట్లాడ్తున్నారని టీడీపీ నేత బుద్దా వెంకన్న అన్నారు. రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టడంలో జగన్‌ విఫలమయ్యారని విమర్శించారు. ప్రభుత్వ అధికారులను వైసీపీ నేతలు చెప్పు చేతలో పెట్టుకున్నారన్నారు. పరిశ్రమలు వెనక్కి వెళ్లిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సంపదను సృష్టించడం చేతగాక చంద్రబాబుపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. 

Updated Date - 2020-02-20T00:31:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising