ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాడు అలా... నేడు ఇలా...: బుద్దా

ABN, First Publish Date - 2020-06-07T08:51:27+05:30

వైసీపీ పాలన తిరోగమనంలో సాగుతోందని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విమర్శించారు. ‘‘సన్నబియ్యం అమ్మా.. సన్నబియ్యం అంటూ గల్లీ నుంచి ఢిల్లీ వరకు నినదించారు. ఇప్పుడు నీ అమ్మ మొగుడు చెప్పాడా సన్నబియ్యం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ, జూన్‌ 6 (ఆంధ్రజ్యోతి): వైసీపీ పాలన తిరోగమనంలో సాగుతోందని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విమర్శించారు. ‘‘సన్నబియ్యం అమ్మా.. సన్నబియ్యం అంటూ గల్లీ నుంచి ఢిల్లీ వరకు నినదించారు. ఇప్పుడు నీ అమ్మ మొగుడు చెప్పాడా సన్నబియ్యం ఇస్తామని అంటూ ప్రశ్నిస్తున్నారు’’ అని ట్వీట్‌ చేశారు. రివర్స్‌ ‘జె’గన్‌ పేరుతో ముద్రించిన కరపత్రాన్ని ట్యాగ్‌ చేశారు.

Updated Date - 2020-06-07T08:51:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising