ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మంత్రి సురేష్‌ను ఎందుకు క్వారంటైన్‌లో పెట్టలేదు?: బుద్దా

ABN, First Publish Date - 2020-04-10T22:51:46+05:30

హైదరాబాద్ నుంచి వచ్చిన మంత్రి ఆదిమూలపు సురేష్‌ను..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: హైదరాబాద్ నుంచి వచ్చిన మంత్రి ఆదిమూలపు సురేష్‌ను క్వారంటైన్‌లో ఎందుకు ఉంచలేదని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ప్రశ్నించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం రాష్ట్రంలో ఆంక్షలు విధించడం మంచిదేనని.. అయితే అవి ప్రజలకే పరిమితం అవుతున్నాయని, వైసీపీ నాయకులు పాటించడంలేదని విమర్శించారు. తూర్పుగోదావరికి చెందిన ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు హైదరాబాద్ నుంచి వచ్చారన్నారు. ప్రజలకొకన్యాయం, వైసీపీ నేతలకొకన్యాయమా? అని ప్రశ్నించారు. 9 నెలల గర్భిణిని 14 రోజులు క్వారంటైన్‌లో ఉంచారన్నారు. హైదరాబాద్ నుంచి వచ్చిన సురేష్ ఆంక్షలు పాటించడంలేదు గానీ, చంద్రబాబుకు నీతులు చెబుతున్నారని మండిపడ్డారు. కరోనా జాగ్రత్తలు ప్రతి ఒక్కరూ తీసుకోవాలని బుద్దా వెంకన్న సూచించారు

Updated Date - 2020-04-10T22:51:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising