ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమరావతిపై పవన్ స్టాండ్ ఏమిటో స్పష్టం చేయాలి: బీటెక్‌ రవి

ABN, First Publish Date - 2020-08-03T19:07:56+05:30

సీఆర్డియే బిల్లు రద్దు, పాలనా వికేంద్రీకరణ గెజిట్లు రాజ్యాంగ విరుద్ధమంటూ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: సీఆర్డియే బిల్లు రద్దు, పాలనా వికేంద్రీకరణ గెజిట్లు రాజ్యాంగ విరుద్ధమంటూ రాజధాని రైతు పరిరక్షణ సమితి హైకోర్టును ఆశ్రయించింది. మూడు రాజధానుల అధికారం ప్రభుత్వానికి లేదంటూ పిటిషన్ వేసింది. కార్యాలయాన్ని అమరావతికి తరలించకుండా చూడాలని కోరింది. మరోవైపు అమరావతి రైతులకు సంఘీభావంగా బీటెక్ రవి నిరసన శిబిరానికి వచ్చారు. ఇప్పటికే శాసనమండలి సభ్యత్వానికి రాజీనామా చేసినట్లుగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరావతి రైతుల ఉద్యమానికి మద్దతుగా.. చైర్మన్ ఫార్మాట్‌లో రాజీనామా చేస్తున్నానని చెప్పారు. అలాగే ఈ ప్రాంత వైసీపీ ప్రజాప్రతినిధులూ కూడా రాజీనామా చేయాలని పిలుపు ఇచ్చారు. రాజధాని ప్రాంత ప్రజా ప్రతినిధులు రాజీనామా చేయాలంటున్న.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ముందు జనసేన ఎమ్మెల్యేతో రాజీనామా చేయించాలని, అమరావతి విషయంలో పవన్ స్టాండ్ ఏమిటో స్పష్టం చేయాలని బీటెక్‌ రవి డిమాండ్ చేశారు. 

Updated Date - 2020-08-03T19:07:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising