ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అంగరంగ వైభవం.. బ్రహ్మరథోత్సవం

ABN, First Publish Date - 2020-03-16T09:03:53+05:30

ధులన్నీ జనంతో కిక్కిరిసిపోయాయి. భక్తుల గోవిందనామ స్మరణతో మార్మోగాయి. యువకులు పోటీపడి రథాన్ని లాగితే.. భక్తులు స్వామివారి రథంపైకి దవణం, మిరియాలు విసురుతూ తన్మయత్వం చెందారు. అనంతపురం జిల్లా కదిరిలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కదిరి: వీధులన్నీ జనంతో కిక్కిరిసిపోయాయి. భక్తుల గోవిందనామ స్మరణతో మార్మోగాయి. యువకులు పోటీపడి రథాన్ని లాగితే.. భక్తులు స్వామివారి రథంపైకి దవణం, మిరియాలు విసురుతూ తన్మయత్వం చెందారు. అనంతపురం జిల్లా కదిరిలో ఆదివారం జరిగిన ఖాద్రీ లక్ష్మీనరసింహాస్వామివారి రథోత్సవ వైభవమిది. 15 రోజులపాటు సాగిన స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం రథోత్సవం జరిగింది. ఉదయం 8.15 గంటలకు ప్రారంభమైన రథోత్సవం మధ్యాహ్నం 12.48 గంటలకు ముగిసింది. శ్రీదేవి, భూదేవి సమేతుడైన శ్రీవారు తిరువీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు.

Updated Date - 2020-03-16T09:03:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising