ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేటి నుంచి 10 వేలు పంపిణీ

ABN, First Publish Date - 2020-05-13T13:19:27+05:30

పాలిమర్స్‌ బాధిత గ్రామాల్లో నివా సం ఉంటున్న ప్రతి ఒక్కరికీ రూ.10 వేల చొప్పున వారి బ్యాంకు ఖాతాల్లో బుధవారం నుంచి అందజేయనున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం,(ఆంధ్రజ్యోతి): పాలిమర్స్‌ బాధిత గ్రామాల్లో నివా సం ఉంటున్న ప్రతి ఒక్కరికీ రూ.10 వేల చొప్పున వారి బ్యాంకు ఖాతాల్లో బుధవారం నుంచి అందజేయనున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ప్రమాదానికి కారణమైన పరిశ్రమ వద్ద మంగళవారం ఆయన మా ట్లాడారు. సీఎం జగన్‌ హామీ మేరకు గ్రామాల్లోని చిన్నారుల నుంచి వయోవృద్ధుల వరకూ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికీ రూ.10 వేల చొప్పు న ఇంటి యజమాని ఖాతాలో జమ చేస్తామన్నారు. గ్రామాల్లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయనే ధీమా కల్పించేందుకే బాధిత గ్రామాల్లో మంత్రులు, ఎంపీలు రాత్రి బస చేశామన్నారు.  

Updated Date - 2020-05-13T13:19:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising