ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎస్‌ఈసీ సమావేశంపై బొత్స ఏం చెప్పారంటే..

ABN, First Publish Date - 2020-10-29T01:33:46+05:30

ఎస్‌ఈసీ సమావేశంపై బొత్స ఏం చెప్పారంటే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: ఎస్‌ఈసీ సమావేశానికి హాజరుకావద్దని నిర్ణయం తీసుకున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. పార్టీ నిర్ణయం..ప్రభుత్వ నిర్ణయం వేరుగా ఉండదన్నారు. తమతో సంప్రదించాల్సిన అవసరం ఉందన్నారు. స్థానిక ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైసీపీ సిద్దమే..100 శాతం గెలుస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వంపై కోర్టులకు వెళ్లి టీడీపీ నేతలను హోటల్‌లో కలిచే అధికారిని ఎలా విశ్వసిస్తామన్నారు. కరోనా కేసులు తక్కువగా ఉన్నప్పుడు ఎన్నికలు వాయిదా వేశారు..ఇప్పుడు కేసులు ఎక్కువ ఉన్నప్పుడు ఎన్నికలు అంటున్నారని వ్యాఖ్యానించారు.


Updated Date - 2020-10-29T01:33:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising