ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విశాఖ శంకుస్థాపనకు మోదీని ఆహ్వానిస్తాం: మంత్రి బొత్స

ABN, First Publish Date - 2020-08-02T01:37:02+05:30

పరిపాలనా రాజధాని విశాఖ శంకుస్థాపనకు ప్రధాని మోదీని ఆహ్వానిస్తామని ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: పరిపాలనా రాజధాని విశాఖ శంకుస్థాపనకు ప్రధాని మోదీని ఆహ్వానిస్తామని మంత్రి బొత్స తెలిపారు. మూడు రాజధానుల బిల్లుపై ఏపీ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ రాజముద్ర వేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావుతో డిబేట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఫోన్ లైన్ ద్వారా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడారు. త్వరలోనే విశాఖలో పరిపాలన ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. అమరావతిని తరలించమని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టలేదన్నారు. ఏపీ విభజన తర్వాత రాజధాని ఎక్కడ పెట్టాలనే అంశంపై టీడీపీ ప్రభుత్వం అసెంబ్లీలో చర్చ పెట్టలేదని మంత్రి బొత్స పేర్కొన్నారు. 

Updated Date - 2020-08-02T01:37:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising