ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అసమర్థ పాలనకు ప్రజలెందుకు బలి కావాలి?: బోండా ఉమా

ABN, First Publish Date - 2020-11-25T16:41:15+05:30

అసమర్థ పాలనకు ప్రజలెందుకు బలి కావాలి?: బోండా ఉమా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: జగన్ అధికారంలోకి వచ్చాక ప్రజలపై పన్నులు పెంచారని పోలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమా మండిపడ్డారు. ఇప్పటికే వైసీపీ పెంచిన 50 రకాల ట్యాక్స్‌లతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మీ అసమర్థ పాలనకు ప్రజలెందుకు బలి కావాలి? అని ఆయన ప్రశ్నించారు. ఇప్పుడు పెంచిన ఇంటి పన్ను కట్టాలంటే ప్రజలు ఆస్తులు అమ్ముకోవాల్సిందేనన్నారు. ఆస్తి, నీటి పన్ను పెంచే ఆలోచన వైసీపీ విరమించుకోవాలని సూచించారు.

Updated Date - 2020-11-25T16:41:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising