ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘స్థలం ఇచ్చే అవకాశం లేదని హైకోర్టు తేల్చి చెప్పింది..స్థలం ఎలా ఇస్తారు?’

ABN, First Publish Date - 2020-05-26T23:31:30+05:30

‘స్థలం ఇచ్చే అవకాశం లేదని హైకోర్టు తేల్చి చెప్పింది..స్థలం ఎలా ఇస్తారు?’

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: వైసీపీ డ్రామాలను ప్రజలు అర్ధం చేసుకోవాలని టీడీపీ నేత బోండా ఉమ అన్నారు. ‘‘గ్రామ‌ సచివాలయంలో దరఖాస్తు చేస్తే స్థలం ఇస్తామంటున్నారు. అమరావతిలో స్థలం ఇచ్చే అవకాశం లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. ఇప్పుడు స్థలమే లేకుండా పేదలకు ఎక్కడి నుంచి తెచ్చి స్థలాలు ఇస్తారు?. ప్రభుత్వం మూడు వేల ఎకరాలు సేకరించాల్సి ఉంది. గతంలో అమరావతి పేరు చెప్పి.. సంతకాలు చేయించుకున్నారు. పేదలకు స్థలాలు ఇచ్చేందుకు ఎక్కడ సేకరించారో బహిరంగ ప్రకటన చేయాలి. అమరావతి పేరు చెప్పి స్థానిక ఎన్నికలలో లబ్ది పొందాలనుకోవడం సిగ్గు చేటు’’ అని వ్యాఖ్యానించారు. 


Updated Date - 2020-05-26T23:31:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising