ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీటీడీ ఆస్తుల్ని అమ్మి దోచుకోవాలని ప్రభుత్వం కుట్ర: బోండా ఉమ

ABN, First Publish Date - 2020-05-26T00:23:06+05:30

టీటీడీ ఆస్తుల్ని అమ్మి దోచుకోవాలని ప్రభుత్వం కుట్ర చేస్తోందని టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ అన్నారు. దొరికిపోయిన దొంగలు మాట మార్చి ప్రజలను...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: టీటీడీ ఆస్తుల్ని అమ్మి దోచుకోవాలని ప్రభుత్వం కుట్ర చేస్తోందని టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ అన్నారు. దొరికిపోయిన దొంగలు మాట మార్చి ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. చేసిన తప్పును ఒప్పుకోకుండా టీడీపీపై నెపం నెడుతున్నారని మండిపడ్డారు. తాము అనేక నిర్ణయాలపై సబ్‌కమిటీలు వేశామన్నారు. గతంలో అమ్మాలని బోర్డు పరంగా నిర్ణయాలు తీసుకోలేదని చెప్పారు. ఇప్పటికే వైసీపీ నేతలు ఇసుక, పేదలకు స్థలాల పేరుతో దోచుకున్నారని విమర్శించారు. ఇప్పుడు స్వామి‌వారి ఆస్తులు దోచుకోవాలని చూస్తున్నారన్నారు. కొందరు స్వాములు కూడా అసత్యాలు ప్రచారం చేస్తున్నారని బోండా ఉమ ధ్వజమెత్తారు. 

Updated Date - 2020-05-26T00:23:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising