ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోర్టు తీర్పులే వైసీపీ పాలనకు నిదర్శనం: బోండా ఉమ

ABN, First Publish Date - 2020-06-03T22:16:18+05:30

వైసీపీ ప్రభుత్వం గత ఏడాది నుంచి ఏ విధంగా పరిపాలిస్తుందో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: వైసీపీ ప్రభుత్వం గత ఏడాది నుంచి ఏ విధంగా పరిపాలిస్తుందో.. కోర్టుల్లో వచ్చిన తీర్పులే నిదర్శనమని టీడీపీ నేత బోండా ఉమా మహేశ్వరరావు అన్నారు. హైకోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు 65 సార్లు ప్రభుత్వ పాలన తప్పుల కుప్పగా ఉందని, రాజ్యాంగానికి అతీతంగా ఉందని, చట్టాల్ని అతిక్రమిస్తోందని చీవాట్లు పెట్టినా.. దున్నపోతు మీద వర్షం కురిసినట్లుగా జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని తీవ్రస్థాయిలో విమర్శించారు. పంచాయతీ కార్యాలయాలకు కూడా వైసీపీ రంగులు వేశారని, రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని బోండా ఉమ అన్నారు.

Updated Date - 2020-06-03T22:16:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising