ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పంచ భూతాలను మింగేసేలా జగన్ పాలన: బోండా ఉమ

ABN, First Publish Date - 2020-06-03T18:37:00+05:30

అమరావతి: పంచ భూతాలను మింగేసే విధంగా జగన్‌ పాలన కొనసాగుతోందని టీడీపీ నేత బోండా ఉమ విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: పంచ భూతాలను మింగేసే విధంగా జగన్‌ పాలన కొనసాగుతోందని టీడీపీ నేత బోండా ఉమ విమర్శించారు. నీళ్లు, భూమి, ఇసుక.. దేన్నీ వదలడం లేదన్నారు. తాడేపల్లి కేంద్రంగా విచ్చలవిడిగా ఇసుక అక్రమ దందా సాగుతోందన్నారు. ప్రభుత్వ సలహాదారుల అండతోనే ఇసుక దందా కొనసాగుతోందన్నారు. లక్షల టన్నుల ఇసుక ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారని బోండా ఉమ ఆరోపించారు.




Updated Date - 2020-06-03T18:37:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising