ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒక్క ఛాన్స్ అంటూ వచ్చి విధ్వంసానికి పాల్పడ్డారు: బోండా ఉమ

ABN, First Publish Date - 2020-05-30T23:34:19+05:30

ఏడాది పాలనలో జగన్ మాట తప్పారు.. మడమ తిప్పారని టీడీపీ నేత బోండా ఉమ మండిపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏడాది పాలనలో జగన్ మాట తప్పారు.. మడమ తిప్పారని టీడీపీ నేత బోండా ఉమ మండిపడ్డారు. ఒక్క ఛాన్స్ అంటూ వచ్చి విధ్వంసానికి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌ ఏడాది పాలనంతా అబద్ధాలతోనే కొనసాగిందన్నారు. లాక్‌డౌన్‌ సమయంలో కూడా ప్రకటనల కోసం..వందల కోట్లు ఖర్చు చేస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు..ఏడాది అంతా దోచుకోవడం, దాచుకోవడంతోనే సరిపోయిందన్నారు. ఏడాది పాలనలో వైసీపీ మేనిఫెస్టో అమలుపై బహిరంగ చర్చకు సిద్ధమా? అని ప్రశ్నించారు. 

 

Updated Date - 2020-05-30T23:34:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising