ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విశాఖ ఏవోబీలో బోటు ప్రమాదం.. ఇద్దరి గల్లంతు

ABN, First Publish Date - 2020-02-19T16:04:39+05:30

విశాఖ: విశాఖ ఏవోబీలో ఓ బోటు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన కెచ్చుల సంజీవ రెడ్డి, పాంగి తులసమ్మ గల్లంతవగా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ: విశాఖ ఏవోబీలో ఓ బోటు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన కెచ్చుల సంజీవ రెడ్డి, పాంగి తులసమ్మ గల్లంతవగా.. ముగ్గురు సురక్షితంగా ఉన్నారు. గల్లైంతైన వారిది.. విశాఖ- తూర్పుగోదావరి- ఒడిశా సరిహద్దుల్లో గల మర్రిగూడెం. వీరంతా మర్రిగూడెం నుంచి అల్లూరు కోట వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. 

Updated Date - 2020-02-19T16:04:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising