ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘4 జిల్లాల్లో హెల్త్‌ ఎమర్జెన్సీని ప్రకటించాలి’

ABN, First Publish Date - 2020-04-25T17:10:50+05:30

కరోనా నియంత్రణలో ప్రభుత్వం విఫలమైందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణువర్థన్‌రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో 4 జిల్లాలో 70శాతం కరోనా కేసులు ఉన్నాయన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: కరోనా నియంత్రణలో ప్రభుత్వం విఫలమైందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణువర్థన్‌రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో 4 జిల్లాలో 70శాతం కరోనా కేసులు ఉన్నాయన్నారు. 4 జిల్లాల్లో హెల్త్‌ ఎమర్జెన్సీని ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. వైసీపీ నేతలు లాక్‌డౌన్ నిబంధనలు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా బులెటిన్‌లలో లోపాలు ఉన్నా సరిదిద్దుకోవడం లేదన్నారు.  రంజాన్‌ మాసంలో భోజనం పంపిణీ చేసేందుకు దాతలకు అవకాశం ఇవ్వడం సరికాదన్నారు. 

Updated Date - 2020-04-25T17:10:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising