ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విజయవాడ: మాజీ మంత్రి మాణిక్యాలరావుకు బీజేపీ నివాళి

ABN, First Publish Date - 2020-08-11T18:32:44+05:30

ఇటీవల మరణించిన మాజీ మంత్రి పైడికొండ మాణిక్యాలరావుకు బీజేపీ నివాళులర్పించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: ఇటీవల మరణించిన మాజీ మంత్రి పైడికొండ మాణిక్యాలరావుకు బీజేపీ నివాళులర్పించింది. ప్రాణాలు  కోల్పోయిన జవాన్లు, ఫైర్ ప్రమాదంలో  కరోనా పేషెంట్‌ల  మృతికి సంతాపంగా బీజేపీ నేతలు నిమిషం మౌనం పాటించి నివాళి అర్పించారు. అనంతరం ఏపీ రాష్ట్ర అధ్యక్షునిగా  సోము వీర్రాజు బాధ్యత స్వీకార సభను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి  రాంమాధవ్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. 

Updated Date - 2020-08-11T18:32:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising