ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీపీ, వైసీపీకి సమాన దూరంలో ఉంటాం: పురందేశ్వరి

ABN, First Publish Date - 2020-03-09T00:29:21+05:30

టీడీపీ, వైసీపీకి సమాన దూరంలో ఉంటాం: పురందేశ్వరి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ-జనసేన కలిసి పనిచేస్తాయని బీజేపీ నేత పురందేశ్వరి తెలిపారు. వాలంటీర్‌ వ్యవస్థను పెట్టుకొని వైసీపీ ఎన్నికలకు వెళ్తోందన్నారు. ఇవాళ బీజేపీ-జనసేన సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. కక్షపూరిత వైఖరితో ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు. రాష్ట్రంలో ఎక్కడా అభివృద్ధి పనులు జరగడంలేదని పేర్కొన్నారు. బీజేపీ-జనసేన నేతలను కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని తెలిపారు. టీడీపీ, వైసీపీకి సమాన దూరంలో ఉంటామన్నారు. 

Updated Date - 2020-03-09T00:29:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising