ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డ విష్ణుకుమార్‌రాజు

ABN, First Publish Date - 2020-12-31T00:19:35+05:30

జగన్ రెడ్డి ముఖ్యమంత్రి కావటం హిందూ సమాజం దౌర్భాగ్యం అని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణుకుమార్‌రాజు అన్నారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయనగరం: జగన్ రెడ్డి ముఖ్యమంత్రి కావటం హిందూ సమాజం దౌర్భాగ్యం అని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణుకుమార్‌రాజు అన్నారు. 18 నెలల వైసీపీ పాలనలో 20 హిందూ దేవాలయాలపైన, దేవతామూర్తులపై దాడులు కిరాతకమైనవని చెప్పారు. రాష్ట్రంలోని పలువురు మంత్రుల మాట తీరు సమాజమంతా తలదించుకొనే విధంగా ఉందన్నారు. జగన్మోహన్‌రెడ్డికి సమయం దగ్గరపడిందని వ్యాఖ్యానించారు.. రాముడు తల నరికిని ఘటనపై ముఖ్యమంత్రి కనీసం ఖండించకపోవటం ఆయన స్వభావానికి నిదర్శనం అని పేర్కొన్నారు. రామతీర్ధం ఘటనపై రేపు ఉత్తరాంధ్రలోని అన్ని మండల కేంద్రాలలో నిరసన ప్రదర్శనలు చేపట్టనున్నట్లు విష్ణుకుమార్‌రాజు వెల్లడించారు.

Updated Date - 2020-12-31T00:19:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising