ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇసుకను బంగారం కంటే విలువైందిగా మార్చేశారు: సోము వీర్రాజు

ABN, First Publish Date - 2020-12-28T23:32:16+05:30

వైసీపీ ప్రభుత్వం ఇసుకను బంగారం కంటే విలువైనదిగా మార్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. స్వలాభాల కోసం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప: వైసీపీ ప్రభుత్వం ఇసుకను బంగారం కంటే విలువైనదిగా మార్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. స్వలాభాల కోసం నదుల్లో ఇసుకను అక్రమంగా తవ్వుకుంటున్నారని ఆరోపించారు. ఎర్రచందనం అక్రమరవాణా విచ్చలవిడిగా జరుగుతుంటే అడిగే నాధుడు కరువయ్యారని సోము వీర్రాజు ధ్వజమెత్తారు.


బీజేపీలోకి సాయి ప్రతాప్ అల్లుడు

మాజీ కేంద్ర మంత్రి సాయి ప్రతాప్ అల్లుడు సాయి లోకేష్‌కుమార్ బీజీపీలో చేరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అంతకముందు మన్నూరు ఎల్లమ్మ ఆలయం నుంచి సంగరాజు వేదిక వరకు ఊరేగింపుగా వెళ్లారు. ఈ కార్యక్రమంలో సోము వీర్రాజు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-28T23:32:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising