ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సాక్షి కథనం మసిపూసి మారేడుకాయ చందంగా ఉంది: రామ్ మాధవ్

ABN, First Publish Date - 2020-05-30T18:03:30+05:30

సాక్షి మీడియాపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: సాక్షి మీడియాపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఏడాది పాలనా కాలం పూర్తైన సందర్భంగా తానిచ్చిన ఇంటర్వ్యూను సాక్షి మీడియా వక్రీకరించిందని పేర్కొన్నారు. అసలు తానేం మాట్లాడాను... తన మాటలను ఎలా వక్రీకరించారన్న విషయాన్ని వివరిస్తూ ఏపీ బీజేపీ నేతలకు స్వయంగా లేఖ రాశారు. సాక్షి పత్రికలో వచ్చిన కథనం కొంతవరకు మసిపూసి మారేడుకాయ చేసే చందంగా ఉన్నందువల్ల ఈ కొద్దిపాటి వివరణ ఇస్తున్నానని లేఖలో పేర్కొన్నారు. 40 నిమిషాల వీడియో ఇంటర్వ్యూను పూర్తిగా చూపిస్తే ఈ విషయాలననీ స్పష్టమవుతాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ ప్రతిపక్ష పార్టీ అని, రాజకీయంగా ఎదగాలని, అందుకోసం నిర్మాణాత్మక ప్రతిపక్షంగా రాష్ట్ర ప్రభుత్వ విధానాలను విమర్శిస్తామని చెప్పానని, అంతమాత్రాన రాష్ట్ర అభివృద్ధికి వ్యతిరేకమని భావించరాదన్న విషయాన్ని గుర్తించాలన్నానని ఆ లేఖలో తెలిపారు.  



Updated Date - 2020-05-30T18:03:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising