ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎయిమ్స్ వైద్యుల సహాయం తీసుకోవాలి: జీవీఎల్

ABN, First Publish Date - 2020-12-07T00:02:09+05:30

ఏలూరులో వందల మంది అస్వస్థతకు కారణం మాస్ హిస్టీరియా కాదని.. టాక్సిన్స్ ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏలూరులో వందల మంది అస్వస్థతకు కారణం మాస్ హిస్టీరియా కాదని.. టాక్సీన్లతో కలిగిన అస్వస్థత అయి ఉంటుందని బీజేపీ ఎంపీ జీవీఎల్ అభిప్రాయపడ్డారు. ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ రన్దీప్ గులేరియాతో మాట్లాడినట్లు  తెలిపారు. మంగళగిరి ఎయిమ్స్  నుంచి సీనియర్ డాక్టర్ల బృందం బయలుదేరిందని.. వారి వైద్య సహాయాన్ని సద్వినియోగపరుచుకోవాలని సూచించారు. ఏపీ సీఎస్ నీలం సహానీతో మాట్లాడి పరిస్థితులను సమన్వయం చేస్తున్నామన్నారు. ప్రజలు భయాందోళనకు గురి అవ్వకుండా ప్రభుత్వం సహాయ కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. 

Updated Date - 2020-12-07T00:02:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising