ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘వైసీపీ అభ్యర్థులతో డబ్బు పంపిణీ చేయించడం దారుణం’

ABN, First Publish Date - 2020-04-05T17:43:00+05:30

‘వైసీపీ అభ్యర్థులతో డబ్బు పంపిణీ చేయించడం దారుణం’

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ: రేషన్‌కార్డుదారులకు వైసీపీ అభ్యర్థులతో డబ్బు పంపిణీ చేయించడం దారుణమని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు. ఈ విషయంపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు.  కేంద్రం డబ్బులు ఇస్తుంటే.. వైసీపీ క్రెడిట్‌ తీసుకుంటోందని చెప్పారు. ప్రభుత్వంలో పార్టీని జొప్పించడం సరైన పద్ధతి కాదని ఆయన అన్నారు. పాఠశాలలో నాడు-నేడు చేపట్టాలంటూ ఇచ్చిన జీవోను వెనక్కి తీసుకోవాలన్నారు.  కరోనా అనుమానితులను క్వారెంటైన్ కేంద్రాలకు తరలించడంలో ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తుందన్నారు. 

Updated Date - 2020-04-05T17:43:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising