ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ దౌర్జన్యాలపై ఎన్నికల అబ్జర్వర్‌కు బీజేపీ నేతల ఫిర్యాదు

ABN, First Publish Date - 2020-03-13T17:32:59+05:30

తిరుపతి: వైసీపీ దౌర్జన్యాలపై బీజేపీ నేతలు.. ఎన్నికల అబ్జర్వర్ సిద్ధార్థజైన్‌కు ఫిర్యాదు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి: వైసీపీ దౌర్జన్యాలపై బీజేపీ నేతలు.. ఎన్నికల అబ్జర్వర్ సిద్ధార్థజైన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఏకగ్రీవమైనటువంటి అన్ని ఫలితాలను నిలిపివేసి తిరిగి ఎన్నికల ప్రక్రియను మొదలు పెట్టాలని బీజేపీ నేతలు కోరారు. పులిచెర్ల, శ్రీకాళహస్తి, పీలేరు తదితర ప్రాంతాల్లో జనసేన, బీజేపీ నేతలపై వైసీపీ నేతల దాడిని సిద్ధార్థజైన్‌కు వివరించారు.

Updated Date - 2020-03-13T17:32:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising