ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిమ్మగడ్డపై ప్రభత్వం కక్షసాధిస్తోంది: విల్సన్

ABN, First Publish Date - 2020-06-23T14:32:34+05:30

నిమ్మగడ్డపై ప్రభత్వం కక్షసాధిస్తోంది: విల్సన్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: జగన్‌ ప్రభుత్వం వ్యవస్థలను గౌరవించడం లేదని బీజేపీ నేత విల్సన్‌ విమర్శించారు. ఏబీఎన్‌ డిబేట్‌లో మాట్లాడుతూ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ విషయంలో జగన్‌ ప్రభుత్వం కక్షసాధిస్తోందన్నారు. వ్యవస్థలను కాపాడేందుకే నిమ్మగడ్డ పిటిషన్‌లో చాలా మంది ఇంప్లీడ్‌ అయ్యారని తెలిపారు. కరోనా విషయంలో విచక్షణాధికారంతో రమేష్‌కుమార్‌ ఎన్నికలను వాయిదా వేశారన్నారు. కరోనా లేదనకుంటే పరీక్షలు ఎందుకు రద్దు చేస్తున్నారని విల్సన్ ప్రశ్నించారు. 

Updated Date - 2020-06-23T14:32:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising