ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రమేష్‌కుమార్‌ను కులంపేరుతో దూషించడం హేయం: రఘురాం

ABN, First Publish Date - 2020-05-29T14:29:19+05:30

మాజీ ఎస్‌ఈసీ రమేష్‌కుమార్‌ వ్యవహారంలో కోర్టు తీర్పు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తుందని భావిస్తున్నట్లు బీజేపీ నేత రఘురాం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: మాజీ ఎస్‌ఈసీ రమేష్‌కుమార్‌ వ్యవహారంలో కోర్టు తీర్పు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తుందని భావిస్తున్నట్లు బీజేపీ నేత రఘురాం అన్నారు. రమేష్‌కుమార్‌ను కులం పేరుతో దూషించడం హేయమని చెప్పారు. ఎన్నికల కమిషనరే తనకు ప్రాణహాని ఉందని భయపడితే... ఎన్నికలు ఎలా నిర్వహించగలరని వ్యాఖ్యానించారు. వివాదానికి ప్రభుత్వం, రమేష్‌కుమార్‌ ఇద్దరూ కారణమేనని తెలిపారు. వైసీపీ ప్రభుత్వానికి చాలా సార్లు కోర్టు మొట్టికాయలు వేసిందని గుర్తుచేశారు. కేంద్రానికి నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ సీక్రెట్‌గా లేఖ రాయడం సరికాదని అభిప్రాయపడ్డారు. లేఖపై కేంద్రమంత్రి స్పందించేదాకా నిమ్మగడ్డ బయటపెట్టలేదన్నారు. ప్రభుత్వం తనకు నచ్చనివారిని తీసేయడమనేది కూడా సరికాదని రఘురాం ఏబీఎన్‌తో అన్నారు.

Updated Date - 2020-05-29T14:29:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising