ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీటీడీ ఆస్తుల్ని విక్రయించమని ప్రకటించే వరకు పోరాటం: కన్నా

ABN, First Publish Date - 2020-05-26T22:08:00+05:30

ఏపీ సీఎం జగన్‌ మోహన్ రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ లేఖ రాశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: ఏపీ సీఎం జగన్‌ మోహన్ రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ లేఖ రాశారు. తమిళనాడులోని టీటీడీ ఆస్తుల వేలం వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై కన్నా లక్ష్మీనారాయణ సందేహాలు వ్యక్తం చేశారు. 2016 నాటి టీటీడీ తీర్మానం పక్కనపెట్టి 2020 ఫిబ్రవరిలో తీసుకున్న తీర్మానాలు.ఏప్రిల్‌లో జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ని విస్మరించడంపై కన్నా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రొసీడింగ్స్‌ని రద్దు చేసేవరకు ఆందోళన కొనసాగిస్తామని, టీటీడీ ఆస్తుల్ని విక్రయించబోమని ప్రకటించే వరకు పోరాడుతామని కన్నా స్పష్టం చేశారు.

Updated Date - 2020-05-26T22:08:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising