ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ నలుగురి ఆమోదంతోనే ఏపీలో ఎన్నికల ఖర్చు: సన్యాసిరాజు

ABN, First Publish Date - 2020-04-22T02:10:48+05:30

బీజేపీలో ఒకే అకౌంట్‌తో లావాదేవీలు జరుగుతాయని బీజేపీ రాష్ట్ర కోశాధికారి సన్యాసిరాజు అన్నారు. బీజేపీకి సంబంధించిన...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయనగరం: బీజేపీలో ఒకే అకౌంట్‌తో లావాదేవీలు జరుగుతాయని బీజేపీ రాష్ట్ర కోశాధికారి సన్యాసిరాజు అన్నారు. బీజేపీకి సంబంధించిన నిధులు ఖర్చు చేయడానికి.. సమకూర్చడానికి నలుగురు సభ్యుల ఆమోదం లభించినప్పుడు మాత్రమే వీలౌతుందని ఆయన తెలిపారు. ఏపీలో ఎన్నికల ఖర్చు అంతా ఆ నలుగురి ఆదేశానుసారం మాత్రమే జరుగుతుందన్నారు. దీ‌నిపై రాష్ట్రంలో వేరెవరి ప్రమేయం ఉండదని చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నాను వివాదంలోకి లాగడం దురదృష్టకరమని  సన్యాసిరాజు వ్యాఖ్యానించారు. 

Updated Date - 2020-04-22T02:10:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising