ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గవర్నర్ ప్రసంగంలో 3 రాజధానుల ప్రస్తావన

ABN, First Publish Date - 2020-06-16T17:41:01+05:30

గవర్నర్‌ విశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగంలో 3 రాజధానుల అంశం ప్రస్తావనకు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: గవర్నర్‌ విశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగంలో 3 రాజధానుల అంశం ప్రస్తావనకు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఉభయసభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా 3 రాజధానుల అంశం గురించి మాట్లాడారు. ‘‘మా పాలనలో పరిపాలన వికేంద్రికరణ కీలక అంశం. మూడు రాజధానులు కలిగి ఉండే అవకాశం. శాసనం ప్రక్రియలో ఉంది. అమరావతి శాసన రాజధానిగా, విశాఖ కార్యనిర్వాహక రాజధానిగా, కర్నూలు న్యాయ రాజధానిగా’’ ఉంటుందని గవర్నర్ ప్రసంగించారు.

Updated Date - 2020-06-16T17:41:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising