మహాదుర్గగా భ్రమరాంబ
ABN, First Publish Date - 2020-03-24T09:28:55+05:30
ఉగాది మహోత్సవాలలో భాగంగా శ్రీశైలంలో రెండో రోజు సోమవారం భ్రమరాంబదేవి మహాదుర్గ ఆలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
శ్రీశైలం, మార్చి 23: ఉగాది మహోత్సవాలలో భాగంగా శ్రీశైలంలో రెండో రోజు సోమవారం భ్రమరాంబదేవి మహాదుర్గ ఆలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మల్లికార్జునుడు కైలాసవాహనంపై సేవలందుకున్నారు. ఉత్సవమూర్తులను ఆలయం లోపలే ఊరేగించారు. కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని ఆలయంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనాలను నిలిపివేశారు.
Updated Date - 2020-03-24T09:28:55+05:30 IST