ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తిరుమలను వివాదాలకు కేంద్ర బిందువుగా మార్చకండి: భానుప్రకాష్‌రెడ్డి

ABN, First Publish Date - 2020-12-29T14:17:27+05:30

తిరుమల: హిందువుల ఆధ్యాత్మిక రాజధాని తిరుమల అని... కలియుగ ఇల వైకుంఠమైన దీనిని వివాదాలకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల: హిందువుల ఆధ్యాత్మిక రాజధాని తిరుమల అని... కలియుగ ఇల వైకుంఠమైన దీనిని వివాదాలకు కేంద్ర బిందువుగా మార్చవద్దని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి కోరారు. ప్రతి చిన్న అంశాన్ని భూతద్దంలో చూసి హిందువుల మనోభావాలను గాయపర్చవద్దన్నారు. తిరుమల రాజకీయాలకు అతీతమైన క్షేత్రమని... తిరుమలలో అన్యమతాలకు శుభాకాంక్షలు తెలపడం మంచిది కాదన్నారు. తిరుమలలో రాజకీయాలు మాట్లాడేవారికి టీటీడీ గట్టి సూచనలు జారీ చెయ్యాలని డిమాండ్ చేశారు. తిరుమల మనదని... దాని పవిత్రను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిదని భానుప్రకాష్ రెడ్డి స్పష్టం చేశారు. 


Updated Date - 2020-12-29T14:17:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising